Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి.
Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
దేశంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. ఒక ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవేనంటూ లోక్సభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్ర�
హైవేలపై టోల్ను వసూలు చేసేందుకు అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ఓ ఏడాదిలో ముగుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని స్థానంలో ఎలక్ట్రానిక్ విధానం ఓ ఏడాదిలోగా అమల్లోకి వస్తుందన్నారు. ఈ కొత�
Nitin Gadkari | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించిన కారు 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించింది. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప�
Nitin Gadkari | టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ (toll collection system) ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరితల రవాణా- జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది.
Nitin Gadkari | ఈ20 (E20) బ్లెండింగ్ పెట్రోల్కు వ్యతిరేకంగా తనను రాజకీయంగా లక్ష్యం చేసుకునేందుకు సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తుందని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఆటోమొబై
Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.
నిర్మొహమాటంగా వ్యాఖ్య లు చేసే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా రాజకీయాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్ని బాగా మూర
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ �
Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�