Nitin Gadkari | ఈ20 (E20) బ్లెండింగ్ పెట్రోల్కు వ్యతిరేకంగా తనను రాజకీయంగా లక్ష్యం చేసుకునేందుకు సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తుందని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఆటోమొబై
Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.
నిర్మొహమాటంగా వ్యాఖ్య లు చేసే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా రాజకీయాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్ని బాగా మూర
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ �
Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�
Satellite Toll | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సాంకేతిక కమిటీ సెక్యూరిటీ, ప్రైవసీ అంశాలపై మరింత చర్చించాలని సిఫారసు చేసిందని �
ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూ�
పరిపాలనా యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయవలసిన అవసరం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడిక్కడ ప్రకాశ్ దేశ్�
Nitin Gadkari | ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు.
Nitin Gadkari | రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు ప్రపంచంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఏ సమయంలోనైనా యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నా
దేశంలో పేదల సంఖ్య పెరిగిపోవడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ధనికుల వద్దే సంపద అంతా కేంద్రీకృతమవుతోందని శనివారం నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ
Nitin Gadkari | దేశంలో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నదని.. ఇది ప్రమాదకరమైన పరిస్థితని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో గ�
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్�