హిమాలయాల దిగువన చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ జోజిలా బ్రేక్ త్రూ విజయవంతంగా పూర్తయ్యింది. కేంద్రమంత్రి గడ్కరీ, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్�
Zoji-La Tunnel: హిమాలయాల్లో కొత్త టన్నెల్ సిద్దమైంది. జొజి-లా సొరంగం తొవ్వకం పూర్తి అయ్యింది. సుమారు 13.15 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ టన్నెల్కు చెందిన బ్రేక్త్రూ పనులు ఇవాళ జరిగాయి. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మం�
దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు.
Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి.
Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
దేశంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. ఒక ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవేనంటూ లోక్సభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్ర�
హైవేలపై టోల్ను వసూలు చేసేందుకు అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ఓ ఏడాదిలో ముగుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని స్థానంలో ఎలక్ట్రానిక్ విధానం ఓ ఏడాదిలోగా అమల్లోకి వస్తుందన్నారు. ఈ కొత�
Nitin Gadkari | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించిన కారు 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించింది. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప�
Nitin Gadkari | టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ (toll collection system) ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరితల రవాణా- జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది.
Nitin Gadkari | ఈ20 (E20) బ్లెండింగ్ పెట్రోల్కు వ్యతిరేకంగా తనను రాజకీయంగా లక్ష్యం చేసుకునేందుకు సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తుందని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఆటోమొబై