‘మాకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వద్దు.. స్వచ్ఛమైన పెట్రోలే కావాలని కోరుకుంటున్నారా? అయితే దానికి మీరు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కేంద్రం అమలు చ�
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
Nitin Gadkari: వాహనాల్లో ఈ20 ఇంధన వినియోగాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాహనాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.
ఈ20 పెట్రోల్తో సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని, ఒక్క బాధితుడినైనా చూపాలని విమర్శకులకు కేంద్ర మంత్రి గడ్కరీ విసిరిన సవాల్ను ఒక పారిశ్రామికవేత్త అంగీకరించారు. ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఈ20 పెట్
Nitin Gadkari | ఇరవై శాతం ఇథనాల్ (Ethenol) కలిపిన పెట్రోల్ వాడకంవల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin gadkari) తోసిపుచ్చారు. ఇ-20 పెట్రోల్ (E20 Petrol) వల్ల సమస్య వచ్చిన ఒక్
Nitin Gadkari : ఒకపక్క దేశంలో ఈ20 పెట్రోల్పై చర్చ జరుగుతుండగానే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నిత�
హిమాలయాల దిగువన చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ జోజిలా బ్రేక్ త్రూ విజయవంతంగా పూర్తయ్యింది. కేంద్రమంత్రి గడ్కరీ, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్�
Zoji-La Tunnel: హిమాలయాల్లో కొత్త టన్నెల్ సిద్దమైంది. జొజి-లా సొరంగం తొవ్వకం పూర్తి అయ్యింది. సుమారు 13.15 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ టన్నెల్కు చెందిన బ్రేక్త్రూ పనులు ఇవాళ జరిగాయి. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మం�
దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు.
Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి.
Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ