కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతున్నది. తన రాజకీయ రిటైర్మెంట్పై గడ్కరీ నాగ్పూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంల�
Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రిటైర్ అవ్వబోతున్నారా..? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు సంకేతమేనా అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన కార్యాలయం స్పందించి, స్పష్టతనిచ్చింది.
రహదారులపై ప్రమాదాలు, మరణాలకు లోపభూయిష్టమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించే కన్సల్టెంట్లే కారణమని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ బుధవారం ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణ నాణ్యతలో రాజీ�
Lucknow Kanpur Expressway | నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునే అభివృద్ధి ప్రాజెక్టులు మేడిపండు లాంటివని మరోసారి రుజువైంది. లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ జాతీయ రహదార�
Nitin Gadkari: భారత్లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది.. రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట�
Nitin Gadkari | ఇథనాల్ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్కు తెలిపారు. అయిత�
Nitin Gadkari : ఈ20 పెట్రోల్ వినియోగం విషయంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పాత బీఎస్-3 వాహనాలు ఈ20 పెట్రోల్పై నడవాలంటే కొన్ని రబ్బర్ పార్ట్స్ మార్చుకోవాలని స్పష్టం చేశారు. మిగతా వా
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మెటా(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఎక్స్(పూర్వ ట్విట్టర్) గూగుల్/యూట్యూబ్లపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు శుక్రవారం రెండోరోజు కేంద్ర మంత్రులను కలిశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి �
‘మాకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వద్దు.. స్వచ్ఛమైన పెట్రోలే కావాలని కోరుకుంటున్నారా? అయితే దానికి మీరు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కేంద్రం అమలు చ�
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
Nitin Gadkari: వాహనాల్లో ఈ20 ఇంధన వినియోగాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాహనాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.