Jio World Plaza | రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘జియో వరల్డ్ ప్లాజా’ (Jio World Plaza) పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడ
Jio World Plaza | రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘జియో వరల్డ్ ప్లాజా’ (Jio World Plaza) పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాజాను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్లాజా ప్
ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ఆదివారం లండన్లో మూడో వివాహం చేసుకున్నారు. 68 ఏండ్ల హరీశ్ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
Nita Ambani | నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్�
Nita Ambani : రిలయన్స్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి నీతా అంబానీ తప్పుకున్నారు. అయితే ఆ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలను బోర్డులోకి తీసుకుంటున్నట్లు ఓ ప్ర
Nita Ambani: బ్లాక్ సారీలో బ్యూటిఫుల్గా కనిపిస్తోంది నీతా అంబానీ. అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ఈ కొత్త లుక్లో దర్శనమిచ్చారు. అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఆ సారీలో నీతా ఎలిగెంట్ లుక్ అదరగొడుత�
Ambanis Party | అంబానీ (Ambani) ఇంట్లో జరిగిన గ్రాండ్ పార్టీ (Grand Party)లో.. అతిథులకు టిష్యూ పేపర్ల (Tissue Papers) కు బదులుగా కరెన్సీ నోట్లు (Currency Notes) సర్వ్ చేశారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Nita Ambani:భక్తిభావంతో నీతా అంబానీ పులకించిపోయారు. రఘుపతి రాఘవ రాజారాం అంటూ నృత్యం చేశారు. కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నీతా అంబానీ ఆ పాటకు డ్యాన్స్ పర్ఫార్మ్ చేశారు.
Nita Ambani | రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ అయిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ (Nita Mukesh Ambani Cultural Centre) సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముంబై (Mumbai) లోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Centre)లో
‘మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?’ అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం త
దేశంలో యువ మహిళా క్రికెటర్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అంది.