KTR birthday | అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదినం సం�
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
Minister IK Reddy | నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలకు దూరంగా పరిశ్రమను నెలకొల్పితే మాకు ఎలాంటి అభ్యం
Minister Indrakaran Reddy | రైతులు, వ్యవసాయం అంటే గిట్టని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) వింగ్ ఏర్పాటుతో జడ్పీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కల నెరవేరింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో మాత్రమే ఉండగా.. చిన్న జిల్లాల అవతరణతో స్థానికంగ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపా�
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
బాసర (Basara) ఆర్జీయూకేటీలో (RGUKT) విషాదం చోటుచేసుకున్నది. వర్సిటీలో పీయూసీ (PUC) మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందపడింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�