KTR | నిన్న ప్రధాని మోదీ.. గాలి మోటర్లో వచ్చి గాలి మాటలు మాట్లాడిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే ఆయన అంటడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని
నిర్మల్ వైద్య కళాశాల హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. మహారాష్ట్ర లోని హిమాయత్నగర్కు చెందిన సాయినాథ్ కొన్నేండ్లుగా మలం వెళ్లే పేగు బయటకు ఉంది.
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఈ �
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ (Chityala Ilamma) 128 జయంతి వేడుకల�
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
Minister Indrakaran Reddy | నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50కోట్ల యూఎఫ్ఐడీసీ నిధులు విడుదల చేసిందని, ఈ నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణ
మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns
అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్రావు సారథ్యంలో 14 ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.
Indrakaran Reddy | శాస్త్రినగర్ క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్ మండలం కేంద్రం, రాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బ
నిర్మల్లోని దేవరకోట (Devarakota) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) శంకుస్థాపన చేశారు. ఆలయంలో రూ.50 లక్షల వ్యయంతో సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులను చేపట్టారు.
Indrakaran Reddy | ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి పుష్కలంగా కురుస్తున్న వర్షాలే నిదర్శమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రక
నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది.
BJP | నిర్మల్ జిల్లాలో బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఓబీసీ నేత, తెలంగాణ గౌడజనుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.