వివిధ ఖనిజాల సమ్మేళనం శిల. అనేక ఖనిజాల సమూహం వల్ల శిల ఏర్పడుతుంది. అదే విధంగా మూలకాల సమూహం వల్ల ఖనిజం ఏర్పడుతుంది. శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల నేల ఏర్పడుతుంది.
81323 కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తుగ్లక్ సైన్యాలు కొద్ది కాలంలోనే ఆంధ్రదేశాన్నంతటిని ఆక్రమించాయి. కాకతీయ రాజ్య శిథిలాల నుంచి నాలుగు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.
గన్పార్క్ ఉన్న అమరవీరుల స్మారక స్థూపరూప శిల్పి ఎక్కా యాదగిరిరావు. స్థూపం ప్రత్యేకత - 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన 369 మందికి స్మారకంగా ఈ స్థూపం నిర్మించారు. నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు �
. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం.
కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది.
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయ�
ఈశాన్య రుతుపవన కాలాన్ని తిరోగమన రుతుపవన కాలం అని కూడా అంటారు.
అక్టోబరులో హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం, ఆసియా ఖండంపై(సైబీరియా) అధిక పీడనం కేంద్రీకృతమవుతాయి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై వేల కాంతులతో కొలువుల పొద్దు పొడుస్తున్న తరుణాన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మరోమారు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. దగాపడ్డ నేలపై నాడు ఏ ఉద్యో�