1956లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఎంఈ-డీఐ)ను బాలానగర్లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఇది నిరుద్యోగులైన యువ�
కాలం మారుతున్నది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. విద్యారంగంలో సాంకేతికత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టణ ప్రాంతాల్లో నర్సరీ డిజిటల్ బోధన కొనసాగుతున్నది. ఉద్యోగ భర్తీ, కళాశాలల్లో సీ
1. Find the sentence in which the is used as an Adverb. 1. The wound was skin-deep. 2. The sooner the better. 3. He is not the man. 4. There is no exception to the rule. 2. Kalidas is often called the Shakespeare of India.Which type of Nouns are the underlined words? 1. Kalidas is […]
1) కింది వాటిలో ప్రశంస, సున్నితత్వం అనే అంశానికి సంబంధించింది? 1) స్లోగన్లు, పోస్టర్లు, పాంప్లెట్లు తయారు చేయడం 2) సభలు, సమావేశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం 3) ప్రేమ, దయ, మానవ విలువలు అభివృద్ధి చేయడం 4) విద్యార్�
సంధులు – పూర్వపదం, పరపదం పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. – ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వస్తాయి. – మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండో పదాన్ని పరపదం అని అంటారు. – ఉదా: గజేంద్రుడు= గజ(పూర్వపద�
1. కింది వాటిలో మితులు లేని భౌతిక రాశి? 1) యంగ్ గుణకం 2) పాయిజన్ నిష్పత్తి 3) స్థూల గుణకం 4) దృఢతా గుణకం 2. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? 1) కాలం 2) దూరం 3) వడి 4) ఏడాది 3. కేంద్రక వ్యాసాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం? 1) �
– దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. – మొదటి రైలు బొంబాయి- థానే మధ్య 34 కి.మీ. దూరం 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేసింది. – హ�
అర్థ పరిణామం -విపరిణామం అంటే మార్పు భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఒకటేమిటి ప్రతిదీ మారిట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. కాలానికి అనుగుణంగా ఒక పదానికి ఉన్న అర్థంలో మార్పు సంభవ�
1. వ్యక్తుల్లోని శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీసేది విద్య అన్నవారు? 1) మహాత్మాగాంధీ 2) వివేకానంద 3) అరవిందుడు 4) జాన్ డ్యూయీ 2. 12 ఏండ్లకు ప్రాథమిక విద్య పూర్తయ్యే విద్యార్థి దశ ఏ విద్యకు సంబంధ�
భారతదేశం ఒక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమే కాదు, సమాఖ్య వ్యవస్థ కూడా. ఒక సమాఖ్య రాజ్యాంగానికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం రాజకీయ, అధికార వికేంద్రీకరణ. ఎక్కడైతే సార్వభౌమాధికారం మొత్తం కేంద్రీకృతం కాకుండ�
1. బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్ను ఓడించి మొఘల్ రాజ్యస్థాపన చేశాడు? 1) మహ్మద్ లోడి 2) ఇబ్రహీం లోడి 3) దౌలత్ఖాన్ లోడి 4) అలంఖాన్ లోడి 2. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భయంకరమైన వారసత్వ యుద్ధాలు జరిగాయి? 1) అక్బర్ 2) షాజహాన్
రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -ఎక్కడ: శంషాబాద్, హైదరాబాద్ -ప్రారంభం: 2008 మార్చి -గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ -ఎక్కడ ఉంది: ఢిల్లీ -ప్రారంభం: 1930లో -గుర్తింపు: దేశంలో అతిపె�
భారత్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీర�
-సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్షాహీల ఫర్మానాలు, విదేశీ బాటసారుల రచనల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వజ్రాల, నేత, కలంకారీ అద్దకం, తివాచీలు, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము – ఉక్కు మొదలైన పరిశ్ర�