గ్రూప్-1 నోటిఫికేషన్ కు చాలా గ్యాప్ వచ్చినందున ఈసారి ఎలాగైన విజయం సాధించాలని గ్రూప్-1 అభ్యర్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రధానంగా సివిల్
ఐటీతోపాటు దాదాపు సమాంతరంగా ఎదుగుతున్నది కామర్స్రంగం. కంప్యూటర్ కోర్సుల అలజడివల్ల కొంతకాలం వెనక్కితగ్గినా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితు�
మహాత్మాగాంధీ గ్రీన్ ట్రయాంగిల్ను మడగాస్కర్లో భారత రాయబారి అభయ్ కుమార్ మార్చి 16న ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి కానున్న...
వ్యక్తి ఆలోచనలు వాగ్యంత్రం ద్వారా వెలువడే ధ్వనుల సాయంతో అభివ్యక్తం చేయడంతో ప్రారంభమై, వ్యక్తి వ్యక్తిత్వాన్ని మహోన్నత లక్ష్యాల వైపు కొనసాగించడానికి సహకరిస్తూ అతడిని సమగ్రంగా రూపొందించడానికి...
రాజ్యాంగంలో కొన్ని పదవులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. వీటి నిర్మాణం అధికార విధులకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు దీని గురించి
రాష్ట్రంలో భారీస్థాయిలో నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో పోటీపరీక్షార్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు. ఇటువంటి సమయంలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి మాటలు, సలహాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయనడం
ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఈ వ్యవస్థలకు సంబంధించిన చిత్రాలను ఆధారంగా చేసుకుని చదివితే సులభంగా....
భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. విద్యారంగంలో, పురాతత్వ శాస్త్రంలో చౌధరి కొన్ని మంచి పనులు చేశాడు. హైదరాబాద్ పురాతత్వ శాఖకు...
1. As per the National Statistical Office data, the retail inflation rate based on CPI has increased at% in January 2021, which is the highest in ——– months.? 1) 4.89%; Seven 2) 6.01%; Five 3) 5.78%; Four 4) 6.01%; Seven 5) 5.78%; Five 2. The RBI recently (in Feb’22) extended the deadline for NBFC’s to […]
పోటీ ప్రపంచంలో విజయానికి ప్రధానమైన వాటిలో ప్రేరణ (మోటివేషన్) చాలా కీలకం. ఉపాధ్యాయులు, సీనియర్లు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ద్వారా ప్రేరణ పొందండి. లక్ష్యాన్ని సాధించడంలో...
ప్రతి విషయానికి పరిశోధన అనేది ముఖ్యం. సమస్యల పరిష్కారానికి, నూతన విషయాలను నిరూపించడానికి, కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి చేసే అధ్యయనాన్ని పరిశోధన అంటారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధ�
వ్యాపారం కోసం భారత్కు వచ్చి కుట్ర, బలప్రయోగంతో దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులపై భారత ప్రజలు తరుచూ తిరగబడుతూ వచ్చారని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా మైదాన ప్రాంత ప్రజల కంటే స్వేచ్ఛాపిపాసులైన గిరిజన
-తమ ప్రాంత సుస్థిరత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆసియా ఖండంలోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్న పది దేశాలు కలిసి 1967, ఆగస్టు 8న బ్యాంకాక్లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్)గా కూ�
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిరంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ �
నీగ్రిటోలు -నలుపురంగు, దళసరి పెదాలు కలిగి ఉండి దేశంలో మొదట స్థిరపడినవారు నీగ్రిటోలనే అభిప్రాయం ఉంది. వీరు సమాజంలోని పురాతన జాతి. దక్షిణ భారతేదశంలోని కడారులు, ఇరులాలు, పునియన్లు, రాజమహల్ పర్వతాల్లో నివసిం�