జజ్మాని వ్యవస్థ -భారతదేశ సమాజంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనిపించే వృత్తిపరమైన సేవలను జజ్మాని వ్యవస్థ అంటారు. ఈ విధానంలో వివిధ కులాల మధ్య ఆర్థికపరమైన సేవలు పరస్పరం వినియోగించుకోబడతాయి. ఉదా: గ్రామీణ
సాలార్జంగ్ (క్రీ.శ. 1853-1883) -సాలార్జంగ్ దివాన్ కావడంతో హైదరాబాద్ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. నాసీరుద్దౌలా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్-ఉల్-ముల్క్ 1853లో మరణించడంతో అతని స్థానంలో ఆంగ్లేయుల ప్రోద్�
మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827-90) -జ్యోతిరావు గోవిందరావు ఫూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలోని మాలి అనే వ్యవసాయ కాపు కుటుంబంలో 1827, ఏప్రిల్ 11న జన్మించాడు. -పీష్వాల కాలంలో వీరి పూర్వీకులు పూల (హిందీలో ఫూల్) వర్తకులుగ�
-ఎవరు చదవవచ్చు: సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తర్వాత గానీ సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతనే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. -ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇ�
-నిజాం కాలంలో వార్తా పత్రికలు ప్రారంభించడానికి కఠిన నిబంధనలు ఉండేవి. వార్తా పత్రిక ప్రారంభించాలనుకునే వ్యక్తి మొదట హోంశాఖ కార్యదర్శికి, పోలీస్ ప్రెస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఆ దరఖాస్తు ప�
-మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యూనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం, ప్రాథమిక, ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవస�
బ్రిటిష్ వలస పాలనలో ఏర్పాటైన సివిల్ సర్వీసు వ్యవస్థ కాలానుగుణంగా దాని ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ సమాజాన్ని క్రమానుగత శ్రేణిలో నిర్మించే దిశలో ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తుంది. ఎన్ని అవరోధాలు, ఆట�
– స్థూల పంటల సాగు విస్తీర్ణానికి, నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్యగల నిష్పత్తిని పంటల సాంద్రత అంటారు. – పంటల సాంద్రత= స్థూల పంటల సాగు విస్తీర్ణం/ నికర పంటల సాగు విస్తీర్ణం – రాష్ట్ర సగటు పంటల సాంద్రత:
ఇంటర్మీడియట్ తర్వాత దారెటు? కేవలం మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమేనా? ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయం ఉంటుంది. ఎంత ర్యాంక్ వస్తుంది.. ఏ స
నిజాం రాష్ట్రంలో పత్రికలు 1940-41లో హైదరాబాద్ కేంద్రంగా నిజాం ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు తెలుపాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సమాచారం అనే సచిత్ర మాసపత్రికను స్థాపించారు. ఇది నిజాం ప్రభుత్వ
-పారిశ్రామికీకరణ సాధించడం, ఆదాయ ఆస్తుల్లో అసమానతలను తగ్గించడం, ఆర్థికశక్తిని వికేంద్రీకరించడం ద్వారా సామ్యవాద దిశగా త్వరతగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడం దేశ ప్రణాళికల ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాలను సాధి�
హోంరూల్ ఉద్యమం (1916-18) -అతివాదులు, మితవాదుల చీలికను ఆసరాగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్ను లక్ష్యంగా చేసుకుంది. 1908లో రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి ఆరేండ్లు మాండలే జైలుకి పంపింది. 1914లో తిలక్ �
ప్రపంచవ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ వాటి సంఖ్య తక్కువేమీ కాదు. ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఘటనా స్థలాల్లో లభ�
ఉల్లి (Onion) – ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో ఉన్నది. – దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్ జిల్లాలు అగ్రస్
కువలయమాల – దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు శాతవాహనుల నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరక