Nipah virus | పొరుగు రాష్ట్రమైన కేరళ (Kerala) లోని కోజికోడ్ (Kozhikode) లో నిపా వైరస్ (Nipah virus) అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు
కేరళలోని కోజికోడ్కు చెందిన ఓ వ్యాపారి(43)కి నిఫా వైరస్ సోకి ఉండొచ్చని గురువారం ప్రాథమిక పరీక్షలో వెల్లడైంది. ధ్రువీకరణ కోసం అతడి నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
Nipah virus | కేరళ రాష్ట్రంలో (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus ) కలకలం రేపింది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 43 ఏండ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లో తొలి నిపా వైరస్ మరణం నమోదైంది. 24 పరగణాల జిల్లాలో ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న 25 ఏండ్ల నర్సుకు నిపా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించింది.
ప్రాణాంతక ‘నిపా’ వైరస్ కొత్త కేసులు భారత్లో నమోదవుతున్న వేళ, ఈ వైరస్కు జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్పై ఏప్రిల్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. బెల్జియంలో ‘మొదటి దశ’ క్లినిక
కేరళలో ‘నిఫా’ వైరస్తో రెండవ మరణం సంభవించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. పాలక్కాడ్ జిల్లాలో గత శనివారం మరణించిన 57 ఏండ్ల ఓ వ్యక్తికి నిఫా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కేరళలో ప్రమాదకర నిఫా వైరస్ తిరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి సోకి ఒక టీనేజర్ ఈ నెల 1న కోజీకోడ్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో మరణించగా, మలప్పురానికి చెందిన 18 ఏండ్ల యువతి, పాలక్కాడ్కు చెందిన 39 ఏండ్ల మహిళ
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఇద్దరు వ్యక్తుల్లో నిపా వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు.
Nipah Virus | కేరళలో నిపా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె చికిత్స పొందుతున్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
Nipah Virus | దేశంలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కేరళలో మరో కొత్త కేసు నమోదైంది. వైరస్ సోకిన 23 సంవత్సరాల వ్యక్తిగత సోమవారం మృతి చెందాడు. ఈ క్రమంలో వైరస్ని అదుపులో చేసేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యల�
Nipah Virus | కేరళ (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.