కేరళలో మరోసారి ప్రాణాంతక నిపా వైరస్ వెలుగుచూసింది. ఇది సోకడంతో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది.
Nipah | ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus) దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ (Kerala) రాష్ట్రం కోజికోడ్ (Kozhikode)లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు (unnatural deaths) సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ (Kerala Health Department ) అప్రమత్తమైంది.
Nipah Virus | అక్టోబర్ దాకా కేరళ వెళ్లొద్దు.. ప్రజలకు కర్ణాటక సూచన! | కేరళలో ఓ వైపు కరోనా, మరో వైపు నిపా వైరస్ వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే నిపా వై�
Nipah Virus | నిపా కారణంగా ఐసోలేషన్ 68 మంది : ఆరోగ్యమంత్రి | కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కేరళలో 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. వీరందరినీ కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులన�
కోజికోడ్: కేరళలో నిపా వైరస్ సోకి ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడితో కాంటాక్ట్లోకి వచ్చిన వారి శ్యాంపిళ్లను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపారు. మొత్తం 24 నాలుగు శ్యాంపిళ�
Correction | తమిళనాడులో ‘నిపా’ కేసు గుర్తించలే! | కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతోంది. మరో వైపు నిపా వైరస్తో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించారు. దీంతో పొరుగున ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో
నిఫా వైరస్ | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్ర