నిలోఫర్ దవాఖానలో పాలన గాడితప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. బ్లడ్ బ్యాంక్లో నుంచి బ్లడ్ ప్యాకెట్లు మాయమైన ఉదంతంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రాకముందే త�
నీలోఫర్ దవాఖానలో అక్రమాలు జరుగుతున్నట్టు పలు ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దవాఖాన అధికారులు, సిబ్బంది పనితీరుపై విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దా
నిలోఫర్ దవాఖాన రిటైర్డ్ ఆర్ఎంవో, ప్రముఖ అడోలసెంట్ ఫిజీషియన్ డాక్టర్ రమేశ్బాబు దాంపురికి ప్రతిష్టాత్మకమైన ‘ఫెలోషిప్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్'(ఎఫ్ఐఏపీ) అవార్డు దక్కింది. హైటెక్సి�
పేగు తెంచుకొని పుట్టిన ఓ శిశువును కర్కషులు రైల్వే ట్రాక్ వద్ద పడేసి వెళ్లారు. రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన శబ్దాన్ని తట్టుకుంటూ ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. మూత్ర విసర్జన కోసం వెళ్లి ఓ వ్యక్తి గుర్�
చిన్నారుల అదృశ్యానికి చిరునామాగా మారిన నీలోఫర్ దవాఖానలో మరోసారి నెల రోజుల పసికందు కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దవాఖాన సిబ్బందినని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి నెలరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత�
మలక్పేటలోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహ పాఠశాలలో ఎనిమిదేండ్ల బాలికపై స్కావేంజర్ (మరుగుదొడ్లను శుభ్రపరిచేవాడు) అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది.
పుట్టిన ఇద్దరు పిల్లలు మరణించారు. పది రోజుల క్రితం పుట్టిన మగబిడ్డ కూడా చావు అంచుల్లో ఉన్నాడు. పుట్టిన వారు పుట్టినట్టు మరణిస్తుంటే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు.
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది హైదరాబాదులోని నిలోఫర్ దవాఖాన. వివిధ కారణాలతో తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్�