ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ నిఖత్జరీన్ పసిడి పతకంతో మెరిసింది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నీలో నిఖత్తో పాటు మీనాక్షి టైటిళ్లతో తళుక్కుమన్నారు. శనివారం జరిగిన మహిళల 5
పారిస్ ఒలింపిక్స్కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్లో నిఖత్ 5-0 తేడాత
పారిస్ ఒలింపిక్స్కు ముందు అస్తానా (కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డ కప్లో వరల్డ్ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిరౌండ్లో అదరగొట్టింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్లో నిఖత్ (
రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. బల్గేరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల సెమీఫైనల్లో శనివారం నిఖత్ 5-0తో
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్తో పాటు అరుంధతి చౌదరీ టోర్నీలో కనీసం కాంస్య పతక�
చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5
Asian Games 2023 | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. రోయింగ్తో మొదలైన మోతను.. షూటర్లు మరో స్థాయికి తీసుకెళ్లగా.. శుక్రవారం నుంచి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ
ఆసియాగేమ్స్ భారత్ పతక జోరు మొదలైంది. గతానికి భిన్నంగా ఈసారి ఎలాగైనా వంద పతకాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆ దిశగా ముందుకెళుతున్నది. పోటీలకు మొదటి రోజైన ఆదివారం భారత్ ఖాతాలో ఐదు పతక�
Nikhat Zareen : రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen)మరో మెగా టోర్నమెంట్కు సిద్ధమవుతోంది. చైనాలో జరగనున్న 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఈ యువ సంచలనం పోటీ పడనుంది. ఈరోజు బాక్స�
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివ�
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. అన్ని రంగాల్లో మిగతా రాష్ర్టాలను వెనుకకు నెడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ దేశానికి ఒ