రామగుండం నగర పాలక సంస్థలో విద్యుత్ వినియోగం దుబారా అవుతోంది. వీధి దీపాల నిర్వహణ గాడి తప్పుతోంది. వివిధ డివిజన్లలో పగటి పూట దీపాలు వెలిగి రాత్రి పూట వెలగక అంధకారం నెలకొంటోంది. గత మూడు రోజులుగా నగర పాలక సంస�
పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు సాధారణమయ్యాయి. పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అనధికారింగా కోతలు అమలవుతున్నాయి. దీంతో జనాలకు అవస్థలు తప్పడంలేదు.
రాత్రివేళ సైతం సూర్యకాంతిని అందిస్తామని చెప్తున్నది కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే కంపెనీ. ఈ దిశగా తమ ప్రణాళికలను ఈ సంస్థ సీఈఓ బెన్ నోవాక్ వెల్లడించారు.
Hot cities | కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోతూ, వేగంగా పచ్చదనం కోల్పోతున్న దేశంలోని నగరాలు ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతున్నాయి. మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే స్థాయికి ఉష్ణ సూచిక(హీట్ ఇండెక్స్) చేరుకుంటున్నద�
Farooq met Modi, Ghulam Nabi Azad claims | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాత్రి వేళ రహస్యంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు ఇతర బ�
అమెరికా నుంచి వచ్చిన మా కొడుకు-కోడలు ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించారు. రాత్రి పూట ఆవురావురుమంటూ లొట్టలేసుకుంటూ ఆరగించారు. తెల్లవారేసరికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి వెళ్లగా
వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
సమయానికి తగిన పాట పాడాలంటారు సంగీతకారులు. సమయానికి తగిన భోజనం చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు పొట్టలో తోసేస్తే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెల�
నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకు
కొంతమంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమంటే..
రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు �