ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు సంబంధించి జీఎస్ఐ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో వెంటనే సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎన్ ఉత
NGRI | హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థలో పనిచేస్తున్న చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రామ్మోహన్ ప్రతిష్టాత్మకమైన నేషనల్ జియో సైన్స్ అవార్డు 2024కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్జీఆర్ఐ ఒక �
తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందంటూ వస్తున్న వార్తలను నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ శశిధర్ కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది.
Earth Quake | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు
ఉత్తర భారతంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఎన్జీఆర్ఐతోపాటు పలు పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏటా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం తగ్గుతుండగా.. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్న
ఉప్పల్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ)లో ముఖ్యశాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ బి ప్రశాంత కె పాత్రో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూవిజ్ఞాన పురస్కారం-2023కి ఎంపికయ్యారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న యురేనియం నిక్షేపాలను అన్వేషించేందుకు ఎన్జీఆర్ఐ సంస్థ కృషి చేయనున్నది. ఈ మేరకు అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)తో ఒప్పందం కుదుర్చుకొన్నది.
హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.
Earthquakes | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది.
Earthquake | హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలోని హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ తోపాటు నేపాల్ వరకు ఏ క్షణంలోనైనా తీవ్ర భూకంపం సంభవించవచ్చునని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు.
జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు.