స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదే�
అంతరిక్షంలో నుంచి భూమిపై ఊడిపడిన ఉల్క.. వాతావరణంలోకి ఎంటరవగానే భగ్గున మండి ముక్కలైపోయింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం అంతా ఇంకా తెల్లారకుండానే పట్టపగల్లా మారింది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో జరిగింది. జూలై 7�
ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ భయంతో చాలా దేశాల్లో మరోసారి మాస్కు తప్పనిసరి చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇలాగే న్యూజిల్యాండ్లో కూడా తాజాగా ఆదేశాలు వచ్చాయి
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ మరోసారి ఆధిపత్యం దిశగా సాగుతోంది. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. టెస్టుల్లో న�
న్యూజిల్యాండ్ వెటరన్ ప్లేయర్ రాస్ టేలర్ చాలా కాలం ఆ దేశ క్రికెట్కు సేవలందించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. సోమవారం నాడు నెదర్లాండ్స్తో జరిగిన అంతర్జాతీయ గేమ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఈ క�