స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదే�
అంతరిక్షంలో నుంచి భూమిపై ఊడిపడిన ఉల్క.. వాతావరణంలోకి ఎంటరవగానే భగ్గున మండి ముక్కలైపోయింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం అంతా ఇంకా తెల్లారకుండానే పట్టపగల్లా మారింది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో జరిగింది. జూలై 7�
ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ భయంతో చాలా దేశాల్లో మరోసారి మాస్కు తప్పనిసరి చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇలాగే న్యూజిల్యాండ్లో కూడా తాజాగా ఆదేశాలు వచ్చాయి