Pahalgam Terror Attack | కొత్తగా పెళ్లైన జంటలకు మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి గాంచిన బైసరాన్ హనీమూన్కు హాట్స్పాట్. కానీ ఇప్పుడు ఆ హనీమూన్ స్పాట్.. తుపాకుల తూటాలతో దద్దరిల్లి.. బ్లడ్ మూన్గా మారింది. భూత
Newly Married Couple: పెళ్లి అయిన 20 రోజులకే ఓ జంట ప్రాణాలు కోల్పోయింది. ఏపీకి చెందిన శబరిమల యాత్రికుల బస్సును .. ఆ జంట ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా మృతిచెందారు.
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
TTD | వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది.
పెండ్లి బాజాలు మోగిన కొన్ని గంటలలోనే ఆ ఇంట్లో చావుమేళం మోగింది. నవ దంపతులు గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో జరిగింది. బహ్రిచ్ జిల్లాకు చెందిన ప్రతాప్ యాదవ్ (22), పుష్ప(20) మే 30న వివాహం చేసుకున్నారు.
Newly married couple | కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Couple Intercourse | నా వయసు ఇరవై నాలుగు. పెండ్లయి ఐదు నెలలు కావస్తున్నది. కలయిక సమయంలో విపరీతంగా నొప్పి వస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతుంది. నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు మూసి ఉన్న గది తలుపులు బద్ధలుకొట్టారు. లోనికి వెళ్లి చూడగా కొత్త దంపతులు కత్తి గాయాలతో మరణించినట్లు గ్రహించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చెన్నై: కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నవ దంపతులను మహిళ తండ్రి నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో ఈ దారుణం జరిగింది. టుటికోరిన్ ప్రాం
Crime News | పెళ్లి చేసుకొని వధువును ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులు ఆ నవదంపతులను అరెస్టు చేశారు. వారితోపాటు ఉన్న కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన
కొండాపూర్ : ఆనందంగా పెండ్లి చేసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందగా వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్�
హయత్నగర్ : మిర్యాలగూడలో జరిగిన వివాహానికి ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సును బుక్ చేసు కున్నందుకు హస్తినాపురానికి చెందిన నూతన వధువరులు జీవన్రెడ్డి, గ్రీష్మ జంటకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్�
Lovers Suicide | జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పిల్లిగుండ్ల ఆటో నగర్ వద్ద రైల్వే ట్రాక్పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఎలా భగ్గుమంటున్నాయో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు లీటర్కు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర సుమారు 106 రూపాయలుగా ఉంది. దీంతో కొందరు పెళ్ల�