నవ మాసాలు మోసి కన్న శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే ఆలయ ప్రాంగణంలో వదిలివేసిన కరశత్వం ఒక వైపు, తమ బిడ్డ కాకున్నా ఆ శిశువును అకున చేర్చుకుని ప్రాణాలు కాపాడి ఈ బిడ్డను నాకు ఇవ్వండి నేనే పెంచుకుంటా అంటూ ఓ �
మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు నిర్దయగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు.
ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ 15 రోజుల నవజాత శిశువును ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయింది. ఆ బిడ్డ ఏడుపు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరుగెత్తుకొని వచ్చి, ఫ్రీజర్ నుంచి బిడ్డను బయటకు తీయ
నవమాసాలు మోసిన ఓ తల్లి.. తన పసికందును రోడ్డు పక్కన పారేసింది. గుక్క పట్టి ఏడ్చుతుండగా స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు దవాఖానకు తరలించారు. ఈ ఘటన రామంతాపూర్లో చోటు చేసుకున్నది. వివరా�
ఓ నవజాత శిశువును చెట్టుకింద వదిలి వెళ్లిన అమానవీయ ఘటన మండలంలోని చిక్లీ శివారులో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్లీ శివారులోని నందిపేట్ జన్నేపల్లి రోడ్డు పక్కన ఉన్న చ�
Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్లోని కమోడ్లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్�
అమ్మా.. నేను పుట్టగానే సంతోషిస్తావని అనుకున్నా.. పేగు బంధం తెంచగానే ఎవరో నన్ను లాక్కెళ్తుంటే నువ్వెలా భరించావమ్మా.. నన్ను ఊపిరాడకుండా గుడ్డలో చుడుతుంటే ఎలా ఊరుకున్నావమ్మా.. నీ పొత్తిళ్లలో కేరింతలు కొట్టా�
మా పాప వయసు మూడు నెలలు. మూడు వారాల కిందట సరిగా పాలు తాగడం లేదని, నీరసంగా ఉందని వైద్యుణ్ని సంప్రదించాం. పాప గుండె కొట్టుకునే రేటు ఎక్కువగా (200కు పైగా) ఉందని, వెంటనే పెద్ద దవాఖానకు తీసుకెళ్లమన్నారు.
అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతు�
అప్పుడే పుట్టిన శిశువును అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేయడంతో స్థానికుల చొరవతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది.
Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నవజాత శిశువు (newborn Baby) మృతదేహాన్ని ఓ వీధి కుక్క (Stray Dog) నోటకరిపించుకుని ఈడ్చుకెళ్లింది.