మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ తరువాత తొలి ఆదివారంతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో �
Freezing point | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం మొదటి రోజే
Ukraine | నూతన సంవత్సర వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్పై క్రెమ్లిన్ దళాలు మిస్సైల్స్తో విరుచుకుపడ్డాయి. రాజధాని
గతాన్ని సమీక్షించుకుం టూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. 2022కు గుడ్బై చెప్పిన ప్రజానీకం.. 2023కి ఘన స్వాగతం పలికింది. యువతీ యువకులు కేరింతలు కొడుతూ హోరెత్తించారు. కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంచుకుంటూ పరస్పరం �
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు
మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. �
ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప