మొటోరోలా భారత్లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
ఒప్పో రెనో 8 సిరీస్ భారత్లో త్వరలో లాంఛ్ కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఒప్పో 8, ఒప్పో 8 ప్రొతో న్యూ సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది.
భారత్లో ట్రెండీ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ 1 మరో రెండు వారాల్లో లాంఛ్ కానుండగా కంపెనీ ఈ హాట్ స్మార్ట్ఫోన్కు సంబంధించి కీలక ఫీచర్ను వెల్లడించింది.
దేశీ స్మార్ట్వాచ్ కంపెనీ ఫైర్బోల్ట్ భారత్ మార్కెట్లో తన పోర్ట్పోలియోను విస్తరించింది. ఫైర్బోల్ట్ ఇన్క్రెడిబుల్ పేరుతో భారీ అమోల్డ్ డిస్ప్లేతో న్యూ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది.
న్యూ ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ సేల్స్ భారత్లో మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఇప్పటికే కారు ఎక్ట్సీరియర్, ఇంటీరియర్లతో కూడిన ఇమేజ్లను విడుదల చేసింది. న్యూ జడ్ఎస్ ఈవీ ఫ్రంట్, రియ�