బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలహీనపడుతుండటంతో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోతున్నాయి.
బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.3,800 ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ రూ.1,53,800కు చేరింది. జూన్ 18 (రూ.1,53,400) తర�
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా అంతంత మాత్రంగానే ఉండటంతో గత మూడు రోజులుగా దిగువముఖం పట్టింది.
బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అతి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రికార్డు స్థాయి లో దూసుకుపోయిన ధరలు మళ్లీ అంతే వేగంతో కిందికి పడిపోయాయి.
బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి విలువ గురువారం ఏకంగా రూ.2 వేలు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు డాలర్కు డిమాండ్ పడిపోవడంతో మదుపరుల�
బంగారం ధరలు కొండదిగుతున్నాయి. పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గతవారంలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం అంతే వేగంతో తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కె�
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంలో భారీగా తగ్గిన అతి విలువైన లోహాలు మళ్లీ అదే వేగంతో దూసుకుపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆరు శాతం బలపడగా, పసిడి ధరలు ఒక్క శాత
Gold Rates | దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.14,300 లేదా 5 శాతం ఎగబాకి రూ.2,98,300కి చేరుకున్నది. రికార్డు స్థాయిలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.
బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న అతి విలువైన లోహాల ధరలు బుధవారం ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థ�
వెండి వెలుగులు విరజిమ్ముతున్నది. బుధవారం రాకెట్ వేగంతో దూసుకుపోయి మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.1.92 లక్షలు పలికింది. నిన్నటి ముగి�
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.2,400 తగ్గి రూ.1,32,400కి తగ్గింది.