CITU | కోటగిరి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్( సీఐటియూ ) మండల నూతన కమిటీని మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
Dwakra | బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్లో డ్వాక్రా మహిళా గ్రామ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం డ్వాక్రా మహిళల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడ�
జాతీయ హెల్త్కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఎన్నికయ్యింది. శనివారం హైదరాబాద్లోని నోవాటెల్లో హెల్త్కేర్ ప్రొఫెషనల్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల నుం�
జవహర్లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు నూతన డైరెక్టర్లు కొలువుదీరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సొసైటీ ఎన్నికలు జరుగగా, టీమ్ జేఎన్జే ప్యానల్, ఫ్రె�
దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. 11 మంది సభ్యులతో ఉన్నతస్థాయి చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు
చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం (టీజీవో)కు అనుబంధంగా పెన్షన్ పేమెం ట్ ఆఫీసర్స్ నూతన కమిటీ ఎన్నికైంది. గురువారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనార�
బన్సీలాల్పేట్: క్షత్రీయ రాజ్పుత్ సభ సికింద్రాబాద్ కుత్బిగూడ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధిక�