సప్తమిత్ర చరిత్రలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన మదాలస వృత్తాంతాన్ని చెప్పుకొంటున్నాం. కువలయాశ్వుడనే మహావీరుణ్ని పెళ్లాడిన మదాలస భర్తపై ప్రేమ కొద్దీ.. అతని అసత్య మరణవార్త విని మరణించింది.
కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. భోజుని కొలువు సంపాదించుకోవాలనే లక్ష్యంతో కాశీనుంచి బయల్దేరిన మిత్రుల్లో చివరివాడి కథ ఇది.నిజానికి అందరికంటే ముందు భోజరాజును కలిసింది ఇతనే! పేరు ఘోటక�
పురందరపురం కవిపండితులతో కిటకిటలాడుతున్నది. ఆ నగరాధిపతి అయిన హిరణ్యగర్భుడు తిరిగి వచ్చాడు. ఆయన తన కూతురైన సరస్వతి చాలాకాలంపాటు ఎవరినీ వరించకపోవడంతో విసిగి వేసారాడు.
సిద్ధునికి చారాయణునిపై రోజురోజుకూ ప్రేమానుబంధం పెరగసాగింది. అదే సమయంలో వారిద్దరిపై భైరవునికి క్రోధం పెరగసాగింది. ఆ భైరవుడు సిద్ధునికి మొదటి శిష్యుడు. చారాయణుడు ఇటీవలే వచ్చాడు.
ఇలా చిక్కిపోయావేంటి?! అయినా మిత్రమా! నువ్వేమిటీ.. ఈ బెస్తవాళ్లతో కలిసి నావల మీద పనిచేయడం ఏమిటి?! నువ్వేమో సరస్వతిని పెళ్లాడబోతున్నావని తెలిసి, నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నాను. ఆ వార్త నిజం కాదా?!
గోణికాపుత్రుడు వేశ్యాపుత్రికలిద్దరితో కలిసి ధారానగరం చేరుకున్నాడు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో బస చేశారు. తెల్లవారి లేచి చూసేసరికి చిత్రసేన, రతిమంజరి, బండివాడు కూడా కనిపించలేదు.
ప్రతిష్ఠానపురంలో దేవదర్శనుడు అనే సోమయాజి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. నిరంతరం అగ్ని ఆరాధన చేస్తుండేవాడు. ఒకనాడు అతను వేకువజామున లేచి హోమశాలకు వెళ్లగా.. దక్షిణాగ్ని పక్కగా నీరునింపి ఉంచిన బంగారపు కలశంమీద
చాలాకాలం నుంచి ఆ రావిచెట్టును ఆశ్రయించుకుని ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. గంపగయ్యాళి చెట్టును కొడుతుంటే బ్రహ్మరాక్షసుడికి వీపు వాచిపోయింది. వాడు తట్టుకోలేక ‘కుయ్యోమొర్రో!’ అని అరుస్తూ ఆ చెట్టునొదిలి పర�
మదనాంకుణ్ని చూడగానే రాగవతి పరుగున వచ్చి కౌగిలించుకుంది. దానితో అతనికి బడలిక మొత్తం తీరిపోయింది. ఒక మానవుణ్ని తనతోపాటు ఇంటికి తీసుకుపోతే తల్లిదండ్రులు శిక్షించగలరని భయపడిన రాగవతి.. తన విద్యాబలంతో ఆ తోటల�
ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్�