ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే చేయూత పెన్షన్ దారుల మహా గర్జనను విజయవతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత సతీశ్ అన్నారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలో ఎమ్మార్పీఎస్ మ
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి కావేరికి గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపోలు నవీన్కుమార్ సైకిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బాబు �
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అత్యుత్తమ మార్కులతో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను శనివారం నేరేడుచర్లలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది.
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాసీల్దార్ కార్యాలయం ఎధుట అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో వ్యాపారం చేసుకునే దుకాణ నిర్వహకులు తప్పనిసరిగా ట్రైడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని పలు దుకాణాలను మున్సిపల్ స�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు ఐదుగురు గణితశాస్త్రంలో 92 మార్కులకు పైగా సాధించారు. వీరికి ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కొణతం వెంకట్రెడ్డి తన తండ్రి సత్యనారాయణ రెడ్డి జ్�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ అన్నారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరేడుచర్ల జడ్
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 25వ రోజు బుధవారం మున్సిపాలిటీలోని 5వ �
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధ�
వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య బీభత్సమైన ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగం�
జడ్చర్ల - భద్రాచలం జాతీయ రహదారిపై ఆలగడప వద్ద ఏర్పాటు చేసిన టోట్గేట్ వద్ద 20 కిలోమీటర్ల పరిధిలోని వాహన యజమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి
స్థానిక వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టోల్గేట్ యాజమాన్య వైఖరికి నిరసనగా ఈ నెల 16న చిల్లేపల్లి టోల్గేట్ వద్ద రాస్తారోకోను నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కా�