చిత్తూరు (Chittoor) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతిచెందా�
Kiran Kumar Reddy | మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని వివరించారు. సోమవారం నాడు నెల్లూరులో పర్యటించిన కిరణ్కుమార్ రెడ్డి.. తనకు ముఖ�
AP News | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని.. అసెంబ్లీకి వెళ్�
Jani Master | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిప�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో ఓ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది.
YS Jagan | ప్రజల్లో వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో �
Tiger | నెల్లూరు జిల్లాలో(Nellore) పెద్దపులి సంచారం(Tiger migration) స్థానికంగా కలకలం రేపుతున్నది. హైవేపై వెళ్తున్న ఓ కారును పెద్దపుల్లి ఢీ కొట్టిన సంఘటన నెల్లూరు-ముంబై హైవే(Nellore-Mumbai Highway) చోటు చేసుకుంది.
Minister Kakani | నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆధ్వర్వంలో ఓట్ల లక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
AP News | పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష గట్టాడో ఉన్మాది. తనతో కలిసి ఏడడుగులు వేయడానికి ఇష్టపడని అమ్మాయి.. ఈ భూమ్మీదే ఉండకూడదని అనుకున్నాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆటో - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Jani Master | ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.