Jani Master | ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
Adala Prabhakar Reddy |నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మ�
మిగ్జాం తీవ్రతుఫాను (Cyclone Michaung) ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
Vande Bharat | తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ( Vande Bharat
Express train)లో బుధవారం సాయంత్రం పొగలు (Smokes) వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం బద్వేలు (Badvel) వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని (Container) ఓ కారు ఢీ కొట్టింది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు