దేశంలో నీట్ యూజీని వివిధ రాష్ర్టాల్లో బహుళ దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒకే రోజు పరీక్ష కారణంగా ఏర్పడే నిర్వహణ, రవాణా భారాన్ని తగ్గించడాని
NEET UG 2026 : నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ గత ఆదివారం, జూన్ 21న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ గురువారం విడుదలైంది. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణా సంస్థ ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�
కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ జిల్లాలో ఆదివారం ‘నీట్ -యూజీ 2026’ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి �
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )-2026 రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. మెడికల్, దంత విద్య కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో ని ర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం �
దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నీట్-యూజీ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాల్లో 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజర
NEET re exam : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 05.15 గంటలకు ముగిసింది. ఈ పరీక్ష�
NEET UG 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్టులో 45 నిమిషాలపాటు ఆగిపోయారు. దీనికి కారణం నీట్ యూజీ పరీక్ష. 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మోదీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. 2.00 గంటల తర్వాతే అక�
Neet ug 2026 | నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష 8 కేంద్రాల్లో ప్రశాంతంగా మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమ నిబంధనలను అనుసరించి పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ క�
NEET UG 2026 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు
NEET UG 2026 :ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందు.. అంటే శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘ
ఈ నెల 21న నిర్వహిస్తున్న నీట్ యూజీ-2026 రీ-టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను ‘ఎన్టీఏ’ తాజాగా విడుదల చేసింది. దాదాపు 22 లక్షల మంది విద్యార�
NEET UG 2026 : మెడికల్ విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీఎగ్జామ్ 2026 పరీక్ష ఈ నెల 21న జరగనుంది. ఇది రీ ఎగ్జామ్ అనే సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం అభ్యర్తులు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున