వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజతం సాధించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన ఫైనల్లో 19 ఏండ్ల అశిష్�
Parul Chaudhary : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ (Parul Chaudhary) తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని పరుల్ వాపోయింది.
Commonwealth Games : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంచనాలు అందుకుంటూ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మరో ఇద్దరు భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్లు సైతం ఫైనల్లో అడుగుపెట్టారు.
ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే అథ్లెటిక్స్ జట్టుకు ఎంపికయ్యాడు. మొత్తం 32 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ జట్టును అథ్లెటిక్స్�
Rumesh Pathirage: శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ పథిరగే స్టన్నింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోమ్లో జరిగిన వాండా డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నిలిచాడు. అతను తన జావెలిన్ను 92.62 మీట్ల దూరం విసిరాడు. దీంతో ఆస
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెంజికి ఒక్క సీజన్కే గుడ్ బై చెప్పాడు. భారీ అంచనాలతో నీరజ్కు మార్గనిర్దేశనం చేసేందుకు 2024 నవంబర్లో అతడితో జతకలిసిన ఈ చెక్ దిగ్గజ అథ్లెట్.. మధ్యలోనే త�
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్ట్నెంట్ కర్నల్ హోదా దక్కింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. నీరజ్కు కర్నల్ హోదాను ప్ర�