Yashvir Singh : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ (Yashvir Singh) ఎంపికయ్యాడు.
ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్లో పతక వేట సాగించాలనుకున్న భారత అథ్లెటిక్స్ బృందానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్ స్టార్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణం�
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వచ్చే నెల 5న బ్రసెల్స్ (బెల్జియం)లో జరుగనున్న డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో రెండు డీఎల్ (దోహా, లుసానె)లో మాత్రమే పాల్గొన్న నీరజ్.. పాయింట్
Neeraj Chopra: కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా( Neeraj Chopra) ఆసియా క్రీడల ముందు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.
వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజతం సాధించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన ఫైనల్లో 19 ఏండ్ల అశిష్�
Parul Chaudhary : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ (Parul Chaudhary) తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని పరుల్ వాపోయింది.
Commonwealth Games : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంచనాలు అందుకుంటూ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మరో ఇద్దరు భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్లు సైతం ఫైనల్లో అడుగుపెట్టారు.