అతి తీవ్ర తుఫాను బిపర్జాయ్ (Cyclone Biparjoy) గుజరాత్ (Gujarat) తారాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్ ప్రాంతంలోని లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరా�
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) సీహోర్ (Sehore) జిల్లాలో ఓ రెండున్నరేండ్ల చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే బాలిక ఆడుకుంట�
Odisha Train Accident |యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన మరుక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొన్న సిబ్బందిలో పలువురు మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్లలో కొందరు మంచి నీళ్లను చూసినా కూడా నెత్తురేమో అ
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Boy fell into borewell | బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
జోషీమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే వందలాది ఇండ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
Boat capsized | బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలోని మానేరు జలాశయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దాంతో
నగరశివారులోని గూపన్పల్లి గ్రామంలో నేషనల్ అండ్ తెలంగాణ స్టేట్ డిజాస్ట్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పించారు.