ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్ర
రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్త
‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ఆ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం’ అని రాష్ట్ర రవ
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపకశాఖ విశేష సేవలు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 150 మందిని మోహరించి వరదలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 788 మందిని బోట్ల సాయంతో రక్షించి పునరావా�
Moranchapalli | రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇ�
విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో కీలకమని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
Landslide | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
హరిద్వార్లో ఇండ్లలోకి వస్తున్న మొసళ్లు నైరుతి రుతు పవనాల ప్రభావంతో మంగళవారం ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, అస్సాం రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో�
Bull Pritam | ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది (Yamuna River) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా నోయిడా (Noida)లో చిక్కుకుపోయిన మూగజీవాలను విపత్తు సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. తాజాగా కొన్ని �
Sailor Jugraj Singh : హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్(Punjab)లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు(Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఒక యువ సెయిలర్(
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) భారీ వర్షాలకు తలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్ నది (Beas River) ఉగ్రరూపం దాల్చడంతో పలు ప�
జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద మంటలు చెలరేగాయి.
Assam Floods | అస్సాం (Assam) రాష్ట్రాన్ని వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుత�