నగరశివారులోని గూపన్పల్లి గ్రామంలో నేషనల్ అండ్ తెలంగాణ స్టేట్ డిజాస్ట్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పించారు.
ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వలేదని లోక్సభలో చెప్పిన నిత్యానంద ఎస్డీఆర్ఎఫ్ జాబితా చూపిస్తూ.. అవే నిధులన్న కిషన్రెడ్డి అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులుంటాయని బొంకు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉల్టా �
హైదరాబాద్ : రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సమాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ�
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది కౌలు రైతులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూలీలను స�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా బిల్డింగ్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ �
UNO has prepared IDMS report in 1989 with the title 'LIVING WITH RISK' Identified & declared 1999-2000 as 'International declare for disaster management'
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...
విపత్తు నిర్వహణ చట్టం - 2005 ప్రకారం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్డీఎంఏ), జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ల ఏర్పాటుకు...
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
Yadadri | దోసలవాగు ఘటనలో.. దొరకని బాలిక ఆచూకీ | యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వ�