రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్య
శివసేన, టీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో థర్డ్ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఎన్డీయేకి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. పుణేలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత�