Amit Shah | వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధురైలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయన్నారు.
కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు కాళేశ్వరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారుతున్నది. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి మొత్తం ప్రాజెక్టే దండగ అన్నట్టు చెప్పే ధోరణి దీని వెనుక �
Tejashwi Yadav | బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పాత వాహనం మాదిరిగా ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. ఈ నే�
దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
Adani | ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాల
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏక్షణమైనా కూలొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని ఆయన అన్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవ�
లోక్సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.