Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
శంలో ఏడాది లోపే మనం మధ్యంతర లోక్సభ ఎన్నికలను చూడబోతున్నామంటూ కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ శుక్రవారం జోస్యం చెప్పారు. ‘పార్టీ కార్యకర్తలారా మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉ
PawanKalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో నేడు ఢిల్లీ బయలుదేరారు. నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ భేటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జా
Minister KTR | భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�
హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేటాయింపుల్లో గుండు సున్నా చూపించిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెం�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించార