శంలో ఏడాది లోపే మనం మధ్యంతర లోక్సభ ఎన్నికలను చూడబోతున్నామంటూ కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ శుక్రవారం జోస్యం చెప్పారు. ‘పార్టీ కార్యకర్తలారా మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉ
PawanKalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో నేడు ఢిల్లీ బయలుదేరారు. నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ భేటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జా
Minister KTR | భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�
హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేటాయింపుల్లో గుండు సున్నా చూపించిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెం�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించార
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
Telangana | కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష
Minister KTR | హైదరాబాద్లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో