మీసాల పిల్ల.. అని నయన్ను ఊరికే ఉడికించలేదు మెగాస్టార్. ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏండ్లు దాటింది. అప్పుడెప్పుడో చంద్రముఖిలో ‘కొంత కాలం.. కొంత కాలం..’ అంటూ తెరంగేట్రం చేసింది. ఎంత కాలం గడిచినా.. తన కవ్వింత �
2026 Sankranthi heroines | హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా హీరోలు సిల్వర్ స్రీన్పై కనిపిస్తుంటారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం ఈ టాపిక్గా డిఫరెంట్గా ఉంటుంది. సినిమా హిట్టయితే హీరోయిన్లకు వరుస అవకాశాలు రావ�
‘కేజీఎఫ్' ఫ్రాంఛైజీ చిత్రాల తర్వాత కన్నడ అగ్ర నటుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్స్టర్ డ్రామా ‘టాక్సిక్'. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఉపశీర్షిక. దర్శకురాలు గీతూమోహన్ దాస్ తెరకెక్కి�
అగ్రనటుడు చిరంజీవి నటించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్గారు’. విక్టరీ వెంకటేశ్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నయనతార కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు
లేడీ సూపర్స్టార్గా నయనతారకు అభిమానులు కోట్లల్లో ఉంటారు. అంతమందికి అభిమాన తార అయిన నయన్ ఎవరి అభిమాని అయ్యుంటుంది? ఈ విషయాన్ని నయనతార కూడా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. రీసెంట్గా తన అభిమాన తార గురించి చెప�
డాన్స్, మాస్ అప్పీల్, యాక్షన్ అంశాల్లోనే కాదు.. నవ్వించడంలోనూ చిరంజీవి దిట్టే. ఆయన కామెడీని ఇష్టపడే వాళ్లు తెలుగు రాష్ర్టాల్లో కోకొల్లలు. వారందరికోసం కాస్త గ్యాప్ తీసుకొని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్
అగ్ర కథానాయిక నయనతార మంగళవారం జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్శివన్ నయనతారకు పదికోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా బ్లాక్ బ్యాడ్జ్ కారును బహుమతిగా అందిచాడు.
NBK111 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. బ్లాక్బస్టర్ చిత్రం 'వీర సింహా రెడ్డి' ఘన విజయం తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెల�
NBK 111 |నందమూరి బాలకృష్ణ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘అఖండ 2’ తర్వాత బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం
Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్గారు'. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Vignesh Shivan |కోలీవుడ్లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.విషయంలోకి వెళితే విజయ్ సేతుపతి, నయనతార జంటగ