వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను శుక్రవారం నిమజ్జనంకు తరలించారు. గణపతి బొప్పా మోరియా అంటూ యువకులు కేరింతల మధ్య గణనా�
వీణవంక మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కుంకుమ పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప�
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత�
కామేశ్వరీ మాతా అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇన�
జిల్లా కేంద్రంలోని రాజవీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ. 3.51కోట్లలతో శుక్రవారం అలంకరణ చేశారు. అలాగే రెండో రైల్వేగేట్లోని తాయమ్మ ఆలయంలో అమ్మవారిని రూ. 51ల
భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు ఆదివారం కాళీ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఉగ్రప్రభా మాతగా అలం కరించారు.
ఉదయం నిత్యాహ్నికం పూర్తి చేసి, ఉగ్రప్రభా మాత, సాయంత్రం త�
Garba Dance | నవరాత్రుల సందర్భంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్తో అదరగొడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడ
విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఆ గణనాథుడి నవరాత్రోత్సవాలకు వేళైంది. ఈ నెల 18 నుంచి వాడవాడలా మండపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనున్నది.