విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఆ గణనాథుడి నవరాత్రోత్సవాలకు వేళైంది. ఈ నెల 18 నుంచి వాడవాడలా మండపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనున్నది.
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణం గురువారం సాయంత్రం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
బాసరలో నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. చివరి రోజు సరస్వతీ అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు.
అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గణపతి పూజలు చేసి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గు�
భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజు
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�