పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 13నుంచి జరగాల్సిన డిపార్టుమెంటల్ పరీక్షలను వాయిదా వేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. శనివారం అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ హామీన�