ఇటీవలే వచ్చిన మల్టీస్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్-1లో సముద్రకుమారి పాత్రలో మెరిసింది ఐశ్వర్యలక్ష్మి (Aiswarya Lekshmi). ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటిస్తున్న కొత్త తెలుగు చిత్రం అమ్ము.
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డ
‘నటుడిగా ఎలాంటి ఇమేజ్ను కోరుకోవడం లేదు. మంచి సినిమాల్లో భాగం కావాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం ఓటీటీతో పాటు వరుస సినిమా అవకాశాలతో కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు యువ హీరో నవీన్చంద్ర.
ప్రకాష్రాజ్, నవీన్చంద్ర, కార్తీక్త్న్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్, ప్రకాష్రాజ్, బి.నర్సింగరావు నిర్మ�
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 25న వి
parampara in OTT | కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఓటీటీ హవా బాగా నడుస్తున్నది. తెలుగులోనూ వెబ్సిరీస్ల జోరు కొనసాగుతున్నది. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించడంతో బాలీవుడ్, టాలీవుడ్లోని పెద్దపెద్ద నటీనటులు కూ�
‘చాలా కాలం గుర్తుండిపోయే మంచి సినిమా ఇది. అవికాతో నా కాంబినేషన్లో వచ్చిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు నవీన్చంద్ర. అవికాగోర్తో కలిసి ఆయన ప్రధాన పాత్రలో నటించిన చ�
నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో భద్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘తగ్గేదేలే’. ఇటీవల ఫస్ట్లుక్ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా చిత్ర టీజర్ను రిలీజ్ చేసింది. ‘క్రైమ్ థి
డా॥మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. సినిమాలోని హీరో మోహన్ లుక్ను నటుడు ప్రకాష్రాజ్
మోహన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్చంద్ర, కోటి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదలచేశారు. ఈ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఘని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
కార్తిక్త్న్రం, నవీన్చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. మార్చి 26న ‘ఆహా’ ఓటీటీ యాప్ ద్వారా ఈ చిత్రం �
‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. పాత్రల పరంగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటా’ అని అన్నారు నవీన్చ�