తమ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది. అమెరికా నుంచి దిగుమతవుతున్న నాచురల్ గ్యాస్, క్రూడాయిల్ తదితర ఉత్పత్తులపై తాను సైతం సుంకాలు వేస్తున్నట�
కీలక రంగాల్లో నిస్తేజం కొనసాగుతున్నది. గత నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 9.5 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వి�
కీలక రంగాల్లో వృద్ధిరేటు పడిపోయింది. జూన్లో 8 ప్రధాన మౌలిక రంగాల్లో ఉత్పాదకత 20 నెలల కనిష్టాన్ని తాకుతూ 4 శాతంగానే నమోదైంది. 2022 అక్టోబర్లో 0.7 శాతంగానే ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో క్షీణత చోటుచేసుకున్నట�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో జూలై నెలకుగాను 8 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే న
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
జూలై నెలలో 4.5 % వృద్ధి ఆరు నెలల కనిష్ఠ స్థాయికి… న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కీలక రంగాలు మసకబారుతున్నాయి. గత కొన్ని నెలలుగా జెట్స్పీడ్ వేగంతో దూసుకుపోయిన కీలక రంగాలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి తాకుతూ.. జూలై న
మే నెలలో 18 శాతం వృద్ధి న్యూఢిల్లీ, జూన్ 30: కీలక రంగాలు అంచనాలకుమించి వృద్ధి కనబరిచాయి. మే నెలలో కీలక రంగాల్లో వృద్ధి 18.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 16.4 శాతంతో పోలిస్తే అధిక వృద్ధి ఇదేనని కేం�
అష్గాబాట్, జనవరి 9: తుర్కమెనిస్థాన్లో 50 ఏండ్లుగా మండుతున్న ‘గేట్వే టు హెల్'(దర్వాజా చమురు లోయ) మంటలను ఆర్పేందుకు ఉపాయాలను వెతకాలని ఆ దేశ అధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దీముఖమ్మదోవ్ అధికారులను శనివారం ఆ
న్యూఢిల్లీ, జూలై 19: చమురు ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజవాయువుపై ఎక్సైజ్ సుంకాలు ఈ ఆర్థిక సంవత్సరంల�