హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ప్రకృతి హననం కారణంగా జరిగిన డ్యామేజీని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపింది.
ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి. మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం
IMD | భారతీయులకు చిర కాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నె
ప్రకృతిని మానవుడు ఎదిరించలేడనడానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో గత నెల 31న జరిగిన ప్రకృతి విపత్తుతో రుజువైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అడవి పునరుద్ధరణకు చర్
తమిళనాడులోని సేలం, మల్లమూపంబట్టిలో ఏలియన్స్కు ఓ గుడిని నిర్మించారు. శివపార్వతులు, మురుగన్, కాళి మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. 11 అడుగుల లోతైన నేల మాళిగలో ఈ గుడిని నిర్మించారు.
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి.
ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ శిక్షణా కేంద్రంలో 481 మంది ఫైర్మెన్లకు అధికారిక �
ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడి నష్ట నివారణకు వానకాలం, యాసంగి సాగును ముందుకు జరపడం ఎలా అ న్న అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్ర
Minister Talasani | అగ్నిప్రమాదాలు(Fire incidents), ప్రకృతి వైపరీత్యాల(Natural disasters) సమయంలో అగ్నిమాపక సిబ్బంది(Firemen) అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(M
న్యూఢిల్లీ: తుఫాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతినే ముప్పు అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలకు చాలా ఎక్కువని తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 463 జిల్లాలు
దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
ప్రకృతి వైపరీత్యాలకు 187 మంది బలి.. రూ.401 కోట్ల నష్టం | హిమాచల్ప్రదేశ్లో ప్రకృతి వైపర్యీతాలు, ప్రమాదాల కారణంగా గత నెల 13 నుంచి ఆదివారం వరకు సుమారు 187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవగా.. ఇప్పటి వరకు