నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్లో ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన దర్బార్కు ఆయన హాజరై సమస్యలు అడిగి తెలుసుకున్�
జమిలి ఎన్నికలు త్వరలోనే సాకారమవుతాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. గురువారం గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ప్రతిపాదనను శీతాకాల సమ
PM Modi | ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ గేమ్లు అడుతున్నాడని, ఇకనైనా ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పాలనను పకనపెట్టి కే�
1948 సెప్టెంబర్ 17 అనేది హైదరాబాద్ స్టేట్కు విమోచన దినమా? లేదా భారత యూనియన్లో విలీనమైన రోజా? లేదా విద్రోహ దినమా? ఇది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత రెండే�
తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్�
రాష్ట్రంలోని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందుతున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆ�
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా �
అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్రావు సారథ్యంలో 14 ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఆదివారం జాతీయ సమైక్య
ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న పాలమూరు పథకాన్ని సుసాధ్యం చేసి చూపించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో �
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. హనుమకొండ పరేడ్ గ్రౌండ్, వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించిన రెండు జిల్లాల ఉత్సవాలకు చీఫ్ గెస్ట్లుగా చీఫ్ విప్
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమ�