తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్�
రాష్ట్రంలోని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందుతున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆ�
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా �
అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్రావు సారథ్యంలో 14 ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఆదివారం జాతీయ సమైక్య
ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న పాలమూరు పథకాన్ని సుసాధ్యం చేసి చూపించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో �
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. హనుమకొండ పరేడ్ గ్రౌండ్, వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించిన రెండు జిల్లాల ఉత్సవాలకు చీఫ్ గెస్ట్లుగా చీఫ్ విప్
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమ�
రాష్ర్టాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సుంకరి రాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార�
‘1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామిక స్వేచ్ఛకు బాటలు వేసింది.. ప్రజలను అభివృద్ధి బాట పట్టించింది.. అమరుల త్యాగ ఫలమే నేటి తెలంగాణ.. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవా
National Unity Day | రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపే�
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్వన్ రాష్ట్రంగా నిలుపడ
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ