రాష్ర్టాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సుంకరి రాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార�
‘1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామిక స్వేచ్ఛకు బాటలు వేసింది.. ప్రజలను అభివృద్ధి బాట పట్టించింది.. అమరుల త్యాగ ఫలమే నేటి తెలంగాణ.. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవా
National Unity Day | రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపే�
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్వన్ రాష్ట్రంగా నిలుపడ
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఉత్తర్వులు జారీ చేసి�
KTR | సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడ�
తెలంగాణలో సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. అమ�