ప్రపంచానికి నూతన సాంకేతికతను అందించడంలో సీఎస్ఐఆర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో..
JVV | జనవిజ్ఞాన వేదిక (JVV), సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్టు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఎస్వీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సహజమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని మన్నా బయోటెక్ సంస్థ ఎండీ డాక్టర్ చత్యుష్య అన్నారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడటం మంచిది కాదని, నేష�
సైన్స్లో సరైన పరిశోధనలు జరిగి, సైన్స్ను సరిగ్గా వినియోగించకుంటే మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ
ఉజ్వల భవిష్యత్తుకు సైన్సే కీలకపాత్ర అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్య
సైన్స్లో సరైన పరిశోధనలు జరిగి, సరిగ్గా వినియోగించకుంటే దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భా
National Science Day | దువు ఎంత ముఖ్యమో పరిశోధనలు చేయాలనే జిజ్ఞాస అంతే ముఖ్యమని, శాస్త్రీయ ఫలాలు ప్రతి సామాన్యుడికి అందాలని ప్రధానోపాధ్యాయుడు బానోతు రవీందర్ అన్నారు.
National Science Day | ఉప్పల్ , ఫిబ్రవరి 28 : ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియాలో సైన్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు . పలు విద్యాసంస్థల విద్యార్థులు హాజరై సర్వే ఆఫ్ ఇండి�
సైన్స్, వైజ్ఞానిక రంగాలలో విద్యార్థులు రాణించాలని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనకు అల్వాల్ పరిసర ప్రాంతాల విద్య�
Rashtrapati Nilayam | జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27, 28వ తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారి రజిని ప్రియ శనివారం ఒక ప్�
జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధి, మండల పరిధిలోని బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీవీ రామన్కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్ప�
కాగజ్నగర్ పట్టణంలోని విద్యాసంస్థల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ఫేర్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా కాగజ్నగర్ టౌన్ ఎ�
సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని విద్యాసంస్థల్లో బుధవారం సైన్స్డే ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.