టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వేసే ప్రతి అడుగు విజయ పథమేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు తెలంగాణ మత్స్యకార సమన్వ య కమిటీ సభ్యుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ చెప్పారు.
పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
కేసీఆర్ ఏం చెప్పినా.. ఏం చేసినా దాని వెనుక పకడ్బందీ వ్యూహం ఉంటది. ఆయన ఒట్టిగనే ఏం చేయరు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు చాలా మంది ఆయనతో ఏం కాదు.. సాధించలేరు అన్నరు.
‘తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు 24 గంటల ఉచిత �
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ విజయపథాన పయనించాలని ఆకాంక్షింస్తూ విజయవాడ కనకదుర్గమ్మకు సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CM KCR | ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో ప
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని దక్షిణ భారత రైస్మిల్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రాంతీయ భాష, యాస, సంస్కృతులు వెలుగులోకి వస్తాయని, అది ఉద్యమనేతతోనే సాధ్యమవుతుందని పలువురు ప్రమ
కామన్వెల్త్, ఒ లింపిక్స్, అథ్లెటిక్స్ క్రీడలేవైనా దేశం పె ద్దది.. కానీ, పతకాల లిస్ట్లో చిన్నది. చిన్నచిన్న దేశాలు బంగారు పతకాలు సాధించి రికార్డు సాధిస్తుంటే.. మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం �
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్కు దేశంపై కూడా ఒక విజన్ ఉంది. ఆయనతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.