సీఎం కేసీఆర్తో దేశంలో సుస్థిర అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం కల్పించారు. అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూ అభివృద్ధి ప్రదాతగా నిలిచారు.
దేశంలో ప్రస్తుతం ధర్మం పేరిట అధర్మం రాజ్యమేలుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రదాత అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఉద్యోగులు ముక్తకంఠ
గౌహతి: మన తిరుగుబాటు చరిత్రాత్మకమని ఒక జాతీయ పార్టీ పొగిడిందని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అన్నారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్లో మకాం వేసిన ఆయన తన వెంట ఉన్న రెబల్ ఎమ్మెల్యేనుద్దేశించి
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించేందుకు 15-20 సంవత్సరాలు పడుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20క