ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణా విశ్వనాథ్ వాణికర్, సభ్యుడు డాక్టర్ విజయేంద
కాకతీయ మెడికల్ కళాశాల చరిత్రలో మరో అరుదైన ఘనతకు చోటు దక్కింది. రాష్ట్రంలో మూడవ ఎంఈటీఆర్సీ(మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రీజినల్ సెంటర్) కేఎంసీలో ఏర్పాటుకాగా నేషనల్ మెడికల్ కమిషన్ కేఎంసీలో గురు
ఎంబీబీఎస్ కోర్సు ఉత్తీర్ణత మార్కుల పర్సంటేజ్ను తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ వెనక్కి తీసుకుంది. ఇటీవల తీసుకొచ్చిన 40 శాతం పాస్ విధానాన్ని సవరిస్తూ ఎన్ఎంసీ నిర్ణయం �
నేషనల్ మెడికల్ కమిషన్ తాజా నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు రూ.కోటి జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఇటీవల ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ�
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్య
National Medical Commission | వైద్యులందరికీ జనరిక్ మందులను సూచించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, వైద్యులు ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతో పాటు మళ్లీ ప్రాక్టీస్ చేయకుండా లైసెన్సులను సైతం రద్దు చేయాలని జాతీయ మ�
మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును పునరుద్ధరిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలిపారు.
ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకొనే విద్యార్థులకు నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. నెక్స్ పేరుతో నిర్వహించే ఈ పరీక్ష పాసైతేనే పీజీ చేయడానికి అర్హులు కాను�
నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
Medical College | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంకల్పంలో మరో
అడుగుపడింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి ఇచ్చింది. వంద మెడిక�