విద్యా సంబంధమైన ఉపయోగానికి తప్ప.. రోగులను వాణిజ్యపరంగా దోచుకోవడానికి శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టరాదంటూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్పర్సన్గా డాక్టర్ అభిజాత్ సేఠ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయ న ప్రస్తుతం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్కు చీఫ్గా పని చేస�
ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
ముఖ హాజరుపై వైద్య కళాశాల అధ్యాపకులు ఆందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైద్య సంస్థల్లో అధ్యాపక పోస్టుల్లో నియామకానికి సంబంధించిన అర్హతలపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదాపై వైద్యులు, వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ�
నీట్ పీజీ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్షిప్ వచ్చే ఏడాది జూలై 31న ముగియ నున్నట్టు పేర్కొన్నది.
జాతీయ భావాలు దెబ్బతినకుండా ఇకపై తమ కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉంటామని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. ఖాందహార్ విమాన హైజాక్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ‘ఐసీ-814: ద ఖాందహార్ హైజాక్' సిరీస్ల
నీట్-యూజీ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం వెల్లడించింది. కౌన్సెలింగ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుందని ఎ�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు రావటంపై సందేహాలు నెలకొన్నాయి. సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కాలేజీలకు ఇప్పటివరకు నేషనల్ మె�
NEET PG 2024 | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడుతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నేషనల్ ఎలిజిబిలి�
మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీ జరిగే సమయంలో ప్రైవేటు క్లినిక్లు, దవాఖానల్లో ఉండటంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిషేధం విధించింది.
వైద్య కళాశాలల్లో సీట్ లీవింగ్ బాండ్ విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. విద్యార్థులకు సహాయకరమైన వాతావరణాన్ని సృష్టించడంతో�