ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అదనంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,36,939కి చేరింది.
MBBS Seats: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. 2025తో పోలిస్తే ఈ యేడాది సుమారు 7 శాతం సీట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.36 లక్షలకు చేరుకున్నట్లు ఎన్ఎంసీ చెప్పిం�
ఎంబీబీఎస్ సీట్ల విస్తరణ పరిమితిపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) కీలక విధాన మార్పును ప్రకటించింది. సీట్ల సంఖ్యను తగినంతగా పెంచుకొనేందుకు అనుమతినిస్తూ ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మే�
దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో పేషెంట్లకు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ను మానిటరింగ్ చేసేందుకు డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీలను(డీటీసీ) ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాల ప్రభ
2024-25 విద్యా సంవత్సరానికి గాను 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
విద్యా సంబంధమైన ఉపయోగానికి తప్ప.. రోగులను వాణిజ్యపరంగా దోచుకోవడానికి శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టరాదంటూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్పర్సన్గా డాక్టర్ అభిజాత్ సేఠ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయ న ప్రస్తుతం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్కు చీఫ్గా పని చేస�
ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
ముఖ హాజరుపై వైద్య కళాశాల అధ్యాపకులు ఆందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైద్య సంస్థల్లో అధ్యాపక పోస్టుల్లో నియామకానికి సంబంధించిన అర్హతలపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదాపై వైద్యులు, వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు.