Mumbai Blast Case | 2006 ముంబై పేలుళ్ల కేసు (Mumbai Blast Case)లో అబ్దుల్ వహీద్ షేక్ (Abdul Wahid Shaikh) నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. 2015లో స్పెషల్ కోర్టు అబ్దుల్ వహీద్ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.
ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏ�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం షో కాజ్ నోటీసులు జారీచేసింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివ
ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయలేరా? ప్రమాదంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఇప్పటికైనా వివరాలతో కూడిన నివేదికను 4 వారాల్లో ఇవ్వా�
రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వికారాబాద్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్�
ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాఫియాలా మారి సామాన్యులనే పట్టి పీడిస్తున్నాడని పేర్కొంటూ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
Collector Sandeep Kumar Jha | రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
లగచర్ల ఉదంతంపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. లగచర్లలో ఏం జరిగిందో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీ�
దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్కు సోమవారం వినతిపత్రం సమర్పించా�
Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 61కి పెరిగింది.
NHRC | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Pathaan Movie row | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ మూవీ పఠాన్. చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. రోజు రోజుకు విమర్శలు వ్యక్తమవుతున్నాయే తప్పా ఏ మాత్రం తగ్గడం లేదు. గత�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీకొండ నర్సింగరావును జాతీయ మానవ హక్కుల కమిషన్ వారు స్వచ్ఛంద ప్రాతిపదికన తెలుగు అనువాదకుడిగా ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన (16) మంది భాషా కో�