తెలంగాణ రాష్ట్రంలోని బలహీనవర్గాలను అణగదొక్కేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు రహస్య కుట్రలకు తెరలేపారని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ధ్వజమెత్తారు.
జాతీయ ఆరోగ్య మిషన్ను మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్
ఇప్పటివరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా.. తొలిసారిగా 18 ఏండ్లు పైబడిన వారికీ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా..
నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు.
పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ‘పల్లె దవాఖాన’ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యదర్శి విషాల్ చౌహాన్ ప్రకటించారు.
11 నిమిషాలు వేగంగా నడవడం లాంటి శారీరక వ్యాయామం చేస్తే గుండె జబ్బులు, గుండె పోటు, వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్ప
మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ హెల్త్ మిషన్లో చోటు దక్కింది. తా జాగా జాతీయ హెల్త్ మిషన్ విడుదల చేసిన ఉత్తమ పీహెచ్సీల్లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయ
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, స�
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని కోరారు.