Inspections | తాండూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ టీమ్ మెంబర్ కొల్లి రాంబాబు ఆధ్వర్యంలో పరిశీలకుల బృందం బుధవారం పరిశీలించింది .
NREGA | వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి.
జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే సోషల్ ఆడిట్ డైరెక్టర్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తెలంగాణ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ డైరెక్టర్ను క�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పని దినాలు పెరిగాయి. మూడు నెలల్లో సుమారు నాలుగు లక్షల పని దినాలు అధికంగా కల్పించారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 131శాతం పని దినాలు పూర్తయ
ఏటా ఆర్థిక సంవత్సర చివరలో ఉపాధి కూలీలకు పెంచే వేతనంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన వేతన పెంపు విధానం అమలు చేయాల్సి ఉండగా, ఇష్టారాజ్యంగా వేతన �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. రెండేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చ�
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని అడ్డుకుంటున్నది. ఏడాది కాలంగా మెటీరియల్ నిధులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. సుమారు 500 పనులకు సంబంధించి రూ. 19 కోట్ల బిల్ల
గ్రామాల్లో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 766 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభు�
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
హవాలా కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు హజారీబాగ్ జిల్లాలో శుక్రవారం జార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్, ఇతరులపై దాడులు జరిపారు. వారి ఇండ్ల నుంచి రూ.3 కోట్ల నగద�
గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది.
రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సహకరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్కు విజ్ఞప్తి చేశారు.